మన విశాఖపట్నం

42 Posts • 22K views
Sangameshwar Reddy
92K views 14 days ago
యాపిల్ లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా.. పండ్ల కోసం జనం పోటీ | Nyalkal24News మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ మాటేడు గ్రామ స్టేజ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో వాహనం దెబ్బతినగా, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన యాపిల్ పండ్లను తీసుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు సంచుల్లో నింపుకుని తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #న్యూస్ #Nyalkal24News
364 likes
687 shares