ShareChat
click to see wallet page

పలాస నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన 398 ఇళ్లను ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వాటిని పూర్తి చేసి పేదలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను #APAssembly  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

372 ने देखा