మా ప్రభుత్వం సీఐఐ సదస్సులో 610 ఎంఓయూల పై సంతకం చేసింది. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్ర యువతకు 16.13 లక్షల ఉద్యోగావకాశాలు కలగనున్నాయి
#APAssembly
#ChandrababuNaidu
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱