• 3 వ సంతానానికి రూ.25,000 ప్రోత్సాహకం. ఇద్దరికి మించి పిల్లల్ని కంటే ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు.. అసెంబ్లీలో పాపులేషన్ మేనేజ్మెంట్ ముసాయిదాను ప్రకటించిన సీఎం చంద్రబాబు
• సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ సమన్వయంతో పేదరికంపై సమరం.. జీరో పావర్టీ మిషన్ పై సమీక్షలో సీఎం చంద్రబాబు
• ఇన్ పుట్ సబ్సిడీ హెక్టారుకు రూ.25,000 కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
• గవర్నర్ ప్రసంగం రోజు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే అది హాజరుగా పరిగణించబడదు.. మీడియాతో చిట్ చాట్ లో వైసీపీ ఎమ్మెల్యేల గురించి వ్యాఖ్యానించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
• రూ 14,538 కోట్లతో పురపాలక బడ్జెట్. ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లు రెడీ.. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/BrG3Z
#TeluguDesamEpaper
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢