సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రాయితీలతో చేనేతకు పూర్వ వైభవం వచ్చింది. మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 ఉచిత విద్యుత్ పథకం తమకు ఆర్థికంగా చేయూతనిస్తోందని చేనేత కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢