ShareChat
click to see wallet page

#😇My Status #అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం *అందరికీ ఆత్మీయ ఆహ్వానం* అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా బ్రహ్మర్షి పత్రీజీ మహా స్ఫూర్తి తో ఆచార్య శ్రీనివాస్ గారి సారథ్యంలో డిసెంబర్ 21-2025 కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడుతున్న *అహింసా ధ్యాన జ్ఞాన యజ్ఞానికి* అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాకినాడ గౌరవ CDRC జడ్జ్ శ్రీమతి చక్కా సుశి గారు,వరల్డ్ పార్లమెంట్ అఫ్ స్పిరిచ్యువాలిటీ ఫౌండర్ Dr.యుగంధర్ గారు, సద్గురు స్పిరిచ్యువల్ ఫౌండేషన్ ఫౌండర్ భీమనేని వంశీ కిరణ్ గారు, విశ్వ శక్తి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఫౌండర్ శ్రీమతి నల్లమిల్లి అన్నపూర్ణ గారు విచ్చేయనున్నారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులచే 4 గంటల పాటు సామూహిక సంగీత నాద ధ్యానం కలదు. కావున ప్రతి ఒక్కరు ఈ అద్భుతమైన కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. మధ్యాహ్న భోజన సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 8099088880,9014714161

1.6K ने देखा
3 महीने पहले