"జలధార - నీటి భద్రత"
నాడు నీటి భద్రత కోసం చంద్రబాబు గారు తెచ్చిన ఇజ్రాయెల్ టెక్నాలజీ ఒక సంచలనం...
90వ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీతో వ్యవసాయం భారతదేశంలో ఒక సంచలనం. ఆ సంచలనానికి కారణం చంద్రబాబు గారు. కుప్పంలో వెనుకబాటుతనం పోగొట్టడానికి, నీటి పొదుపు కోసం ఇజ్రాయెల్ సాంకేతికతను చంద్రబాబు తీసుకువచ్చారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే విధానం దేశాన్ని ఆకర్షించింది. నేడు రాష్ట్రమంతా 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిస్తోంది కూటమి ప్రభుత్వం.
నాడు డ్రిప్ వ్యవసాయం నుంచి నేడు డ్రోన్ వ్యవసాయం వరకు రాష్ట్రం వచ్చింది. ఏదైనా నీటి సంరక్షణ, నీటి భద్రత ఉంటేనే రేపు మనకు భవిష్యత్తు.
#Jaladhara
#జలధార
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్