ShareChat
click to see wallet page

గ్రోత్ రేటు పెరిగితే తలసరి ఆదాయం పెరగాలి కదా?: జగన్2024-25లో రూ. లక్షా 19 వేల 927 కోట్లు వస్తుందన్నారుకానీ వచ్చిన ఆదాయం రూ. 94 వేల 937 కోట్లు10 నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ.75 వేల 964 కోట్లు23 రాష్ట్రాల ఆదాయల పురోగతి జాబితాను కాగ్ విడుదల చేసిందిఅందులో ఏపీ 22వ స్థానంలో ఉందికానీ చంద్రబాబు మాత్రం జీఎస్టీ వృద్ధి రేటులో దూసుకుపోతున్నాం అని చెబుతున్నారు- వైఎస్ జగన్#Jagan #andhrapradesh #BigtvLiveTelugu #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

497 ने देखा