రాయలసీమకు న్యాయం చేసింది ఎవరు? ద్రోహం చేసింది ఎవరో ప్రజలకు తెలుసు జగన్.
గోరకల్లు, చిత్రావతి రిజర్వాయర్లు నిండితేనే పులివెందుల, కడప జిల్లాకు నీళ్లు చేరుతాయి. కడప జిల్లా, పులివెందుల నీటి అవసరాల కోసం ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా జగన్ ఖర్చు చేయలేదు. రాయలసీమ బిడ్డనని జగన్ చెప్పుకుంటే సరిపోదు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్