ShareChat
click to see wallet page

2019–24 మధ్య వ్యాపార వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో పెట్టుబడిదారులు భయపడి పోయారు. దీని ప్రభావంతో నిరుద్యోగం పెరిగింది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం నమ్మకాన్ని కల్పిస్తూ, ‘బ్రాండ్ బాబు’ అనే మంత్రంతో, 2025–26 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% వాటాను సాధించి, రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. #SwarnaAndhraBudget2026 #IdhiManchiPrabhutvam #APAssembly #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

576 ने देखा