విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుడికి తప్పిన ప్రమాదంచార్లపల్లి–షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కదులుతున్న ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తూ ప్లాట్ఫాం, రైలు గ్యాప్లో జారిపడ్డాడు. డ్యూటీలో ఉన్న RPF హెడ్ కానిస్టేబుల్ శ్రీ M. నరసింహారావు గారు తక్షణం స్పందించి, అతడిని లాగి బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ట్రైన్ను ఆపేశారు. ప్రయాణికుడికి ఏమాత్రం ప్రమాదం జరగలేదు. అతడు కుటుంబంతో కలిసి సురక్షితంగా ప్రయాణం కొనసాగించాడు. #RPFHeroes #VijayawadaRailwayStation #SafetyFirst #IndianRailways #MissionJeevanRaksha #BIGTVLiveTelugu #🆕షేర్చాట్ అప్డేట్స్