ShareChat
click to see wallet page

#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని 132/33 కేవీ సబ్ స్టేషన్‌ను సందర్శించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Gottipati Ravikumar గారు, స్థానిక శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు, జిల్లా కలెక్టర్ #రాజబాబు గారు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 220 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన రిపోర్ట్‌ను సిద్ధం చేయాలని, సబ్ స్టేషన్లపై లోడ్ పడకుండా అవసరమైన ప్రాంతాల్లో నూతన సబ్ స్టేషన్ ప్రపోజల్స్‌ను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డివిజనల్ ఆఫీస్ ఏర్పాటుకు ఫీజబులిటీ రిపోర్ట్‌ను కూడా సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు . #GottipatiRavikumar #MuthumulaAshokReddy #collecter #GiddaluruTour #EnergyDepartment #EnergyMinisterGottipati #IdhiManchiPrabuthvam #ThankYouCMsir #GiddalurMLA #thankyouministergottipatiravikumarsir #ThankyouMlaMuthumulaAshokReddySir #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్

556 ने देखा