#గిద్దలూరు నియోజకవర్గం : #అర్ధవీడు మండలం లోని 11 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి (#CMRF) నుండి 553290 : 00 లక్షల రూపాయలు చెక్కుల పంప్పిణి చేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
01 : ఓ. రంగయ్య S/O వెంకటయ్య, అర్ధవీడు గ్రామం 40350 వేల రూపాయలు.
02 : గంజారపల్లి పోలయ్య S/O నాంచారయ్య, బోగోలు గ్రామం, 55524 వేల రూపాయలు.
03 : చింపినేని నాగ సుబ్బులు W/O వెంకట రమణ, బొల్లుపల్లి గ్రామం, 33542 వేల రూపాయలు.
04 : బేబీ Of మామిళ్ళ రాజు, S/O మామిళ్ళ రాజు, గన్నేపల్లి గ్రామం, 42114 వేల రూపాయలు.
05 : మేఘవత్ దీక్షిత మని బాయ్
W/O బాల కృష్ణ నాయక్, మాగుటూరు తాండ గ్రామం , 50000 వేల రూపాయలు.
06: కనుమర్ల రంగారెడ్డి S/O రామిరెడ్డి, నాగులవరం గ్రామం, 51675 వేల రూపాయలు.
07 : చేగిరెడ్డి చంద్రకళ S/O ఓబుల్ రెడ్డి, పెద్ద కందుకూరు గ్రామం, 1,05592 వేల రూపాయలు.
08 : యాలం గాలయ్య S/O బుడ్డయ్య, పెద్ద కందుకూరు గ్రామం, 63734 వేల రూపాయలు.
09 : గంగుల రామ లింగమ్మ
W/O గంగయ్య, రంగాపురం గ్రామం, 27493 వేల రూపాయలు.
10 : సయ్యద్ ఖాసీంబీ S/O సయ్యద్ మహమ్మద్, రంగాపురం గ్రామం, 51783 వేల రూపాయలు.
11 : లక్లావత్ లక్ష్మా నాయక్ (Child) S/O లక్ష్మా నాయక్, పెద్ద కందుకూరు గ్రామం,(మార్కాపురం) 71833 వేల రూపాయలు.
#IdhiManchiPrabhutvam #NarendraModi
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#MuthumulaAshokReddy
#TeluguDesamParty #NDAGovernment
#BJPAndhraPradesh #NDAkutami
#JanaSenaParty
#ApCmrf #AndhraPradesh
#GiddalurTelugudesamparty
#ThankYouCMsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#జైతెలుగుదేశం #జైముత్తుముల
#🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
#✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్
#ప్రకాశంజిల్లా_వాసికి_కేంద్ర_ప్రభుత్వ_పురస్కారం
పోలీస్ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక అతి ఉత్కృష్ట సేవా పథకం జిల్లావాసికి లభించింది. జిల్లాలోని సోమశిల కు చెందిన #వేలమూరిశ్రీరామ్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫర్ ది ఔట్ స్టాండింగ్ ఇన్ ఇంటలిజెన్స్ ఇన్ 2025 పురస్కారం సాధించారు.
#ప్రకాశంజిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్ఐఓ.. జోనల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీరామ్ పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్ గా పని చేసిన కృష్ణమూర్తి - వరలక్ష్మి గార్ల కుమారుడు. కలువాయి.. సోమశిల.. నెల్లూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన కానిస్టేబుల్ గా ప్రస్థానం మొదలుపెట్టారు. గ్రేహౌండ్స్ లో ప్రతిభ చూపి సివిల్ ఎస్సైగా ఎంపికైన శ్రీరామ్ ప్రకాశం జిల్లాలోని దోర్నాల, గిద్దలూరు,మార్టూరు,కందుకూరు,చీరాల రూరల్,చీమకుర్తి తదితర ప్రాంతాలలో పనిచేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన ఆయన పొదిలి,దర్శి,కందుకూరు తదితర ప్రాంతాలతో పాటు అదే జిల్లాలో విజిలెన్స్.. ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేశారు. రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించిన పలు కేసులను పరిష్కరించిన శ్రీరామ్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపిక కావడంపై సర్వత్రా వ్యక్తమవుతోంది.
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
#ఫెర్వాల్_పార్టీ_లో_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలో 9 వ వార్డు నందు ప్రభుత్వ బాలికల BC హాస్టల్ నందు ఫేర్వెల్ పార్టీ వేడుకకు ముఖ్య అతిథిగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. పాఠశాలలు కేవలం విద్య బోధించే స్థలాలు మాత్రమే కాకుండా, భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే పుణ్యక్షేత్రాలంటూ పేర్కొన్నారు.
హాస్టల్ యాజమాన్యం విద్యా , వసతి ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది అన్నారు. అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Lokesh Nara గారు మన నియోజకవర్గం లోని #రాచర్ల మండలం, #యడవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించుకోవడానికి ST గురుకులం కోసం 16 కోట్ల రూపాయలు మంజూరు చేశారు త్వరలో పనులు కూడా మొదలెడుతారు, అలాగే నియోజకవర్గం లో SC - ST హాస్టల్ కోసం 18 లక్షలు , BC హాస్టల్ కు 23 లక్షలు మంజూరు చేశారు అని తెలిపారు , తల్లిదండ్రులు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.10 తరగతి పరీక్షలు రాసేవారికి అల్ ది బెస్ట్ విషెస్ (ALL THE BEST) తెలియజేశారు...
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , మున్సిపల్ కమిషనర్ GV రమణ బాబు , రాచర్ల మాజీ ZPTC కుప్పా రంగసాయి, మీజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ షెహన్షా వలి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య,MEO -2 నాగభూషణం రెడ్డి,7 వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్, మొదిగిరి కృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్
#పదవీ_విరమణ_మహోత్సవంలో_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు మండలం #కంచుపల్లె_రాజ్పేట గ్రామానికి చెందిన కాకర్ల పాండు గారు భారత సైన్యంలో సుబేదార్, మేజర్, కెప్టెన్ హోదాల్లో 33 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించి పదవీ విరమణ చేసి స్వగ్రామానికి విచ్చేసినా, సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికి, సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు కెప్టెన్ కాకర్ల పాండు గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ సేవలో విశిష్ట సేవలందించిన ఆయనపై గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. సైన్యంలో పనిచేయడం అత్యంత గౌరవప్రదమైన విషయమని, యువత దేశభక్తితో దేశానికి సేవా చేసేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొని పదవీ విరమణ చేసిన సైనిక అధికారి కాకర్ల పాండు గారికి అభినందనలు తెలిపారు.
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
#సబ్సిడీ_గోధుమపిండి_పంపిణీ_పథకాన్ని_ప్రారంభించిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ 7 వ వార్డులో ప్రభుత్వ రేషన్ దుకాణం షాపు నెం : 40 నందు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ Nara Chandrababu Naidu గారు పేద ప్రజలకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం 18 రేషన్ దుకాణల నందు ఒక కార్డు కి 1 kg - 20/- రూపాయలకు మాత్రమే అందిస్తున్నది. ఈసందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొని కార్డు దారులకు గోధుమపిండి ప్యాకెట్ అందించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం తెల్ల రేషన్ కార్డు దారులకు కలిపి మొత్తం 8000 వేల కేజీలు గోధుమ పిండి ప్యాకేట్లు అందిస్తున్నది. కావున పట్టణ ప్రజలు ఈ పథకాన్ని తప్పక వినియోగించుకోవాలి అని తెలిపారు ప్రభుత్వం పేద వాళ్ళకు అందించే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకొని కూటమి ప్రభుత్వం మీకు అన్నీ విధాలుగా సహకారం అందిస్తుంది అని తెలిపారు...
కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , MRO ఆంజనేయ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముచ్చగుంట్ల రామ సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు షెహన్షా వలి, 7 వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్ , జయలక్ష్మి , 11 వ వార్డు లొక్కు రమేష్ , వార్డు నాయకులు తదితరులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు...
#IdhiManchiPrabhutvam #NDAGovernment
#NDAkutami #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#MuthumulaAshokReddy
#మనగిద్దలూరుమనముత్తుముల #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
#అందరికినమస్కారం🙏🙏
#మార్కాపురంజిల్లా : రేపు(02-03-2026) ఉదయం 9:30 గంటలకు #గిద్దలూరు పట్టణంలోని స్థానిక Telugu Desam Party (TDP) పార్టీ కార్యాలయం నందు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి అధ్యక్షతన #ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
కావున గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలు అర్జీ రూపంలో ఎమ్మెల్యే గారికి అందచేయగలరు..
#గమనిక : అర్జీ పై తప్పనిసరిగా #ఆధార్_కార్డు నెంబర్ మరియు మీ #ఫోన్ నెంబర్ వేయవలెను...
#PRAJADARBAR #GiddalurMLA
ఇట్లు
#🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్
#సింగాల_వారి_నూతన_గృహప్రవేశ_మహోత్సవంలో_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణం #పద్మావతినగర్ లో డాక్టర్ శ్రీ సింగాల ఉమాకాంత్ యాదవ్ & శ్రీమతి సుప్రజ గార్ల గృహ ప్రవేశ మహోత్సవ పూజ కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొని గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు...
ఈ శుభాకార్యంలో స్థానిక టీడీపీ నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు...
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
#నూతనంగా_నిర్మించిన_గోడౌన్ను_ప్రారంభించిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #రాచర్ల మండలం #యడవల్లి గ్రామంలో శ్రీ దప్పిలి సూరం భాస్కర్ రెడ్డి , శ్రీమతి పద్మావతి గారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన #దప్పిలి_పద్మావతి_రూరల్_వేరు_హౌస్ గోడౌన్ ను Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు పంట ధాన్యములు నిల్వ సదుపాయాలు అత్యంత అవసరమని, ఇటువంటి గోడౌన్లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అలాగే పంటలను సురక్షితంగా నిల్వ ఉంచుకునే సదుపాయం కలగడం వల్ల రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని అన్నారు...
ఈకార్యక్రమంలో మండల స్థానిక నాయకులు, రైతులు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి వర్యులు, అలాగే నియోజకవర్గం ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారు... #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్







![📰ప్లాష్ అప్డేట్స్ - ARCOVTBGCIRISHOSTELSGIDDAQURU | ಞ/] ARCOVTBGCIRISHOSTELSGIDDAQURU | ಞ/] - ShareChat 📰ప్లాష్ అప్డేట్స్ - ARCOVTBGCIRISHOSTELSGIDDAQURU | ಞ/] ARCOVTBGCIRISHOSTELSGIDDAQURU | ಞ/] - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_934046_1f9d1992_1772409930048_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=048_sc.jpg)




