#ముణప్పురం_ఫైనాన్స్_కంపెనీలో_గోల్_మాల్_చేశారని_బాధితుల_ఆవేదన...
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు లో కలకలం... లోన్ కోసం తాకట్టు పెట్టిన బంగారం అమ్మేసిన ఘటన గిద్దలూరు పట్టణంలోని కుమ్మరాంకట్ట సెంటర్లో ఉన్న మణప్పురం ఫైనాన్స్ కార్యాలయంలో లోన్ కోసం తమ బంగారాన్ని తాకట్టు పెట్టిన #కొమరోలు మండలం, #గుండ్రేడ్డిపల్లె గ్రామ వాస్తవ్యులు #దూదేకులహజరత్ కుటుంబానికి ఫైనాన్స్ కంపెనీవారు మోసగించారు. బాధితులు తెలిపే వివరాల మేరకు ఫైనాన్స్ సిబ్బంది తమ బంగారాన్ని బంధువుల పేర్లకు మార్చుకుని, అనంతరం పట్టణంలోని ఓ నగల దుకాణంలో విక్రయించారని బాధితులు ఆరోపించారు. లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించి బంగారం విడిపించుకునేందుకు వెళ్లగా ఈ విషయం బయటపడిందని వారు వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
#Markapuram #Giddalur #GoldLoanIssue #ManappuramFinance #JusticeForVictims
#PrakasamPolice #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
#రేపు_కంభం_మండలంలో_ఎమ్మెల్యే_ముత్తుముల_అశోక్_రెడ్డి_పర్యటన_వివరాలు :
01: ఉదయం 9:30 గం"లకు కంభం #అర్బన్_కాలనీ లో #NTRBharosaPension పిక్షన్ పంపిణీ కార్యక్రమం
02: ఉదయం 10 : 00 గం" లకు రైతుల నుండి కందులు , శనగలలు కొనుగోలు కంభం #PACS కేంద్రం సహకార సంఘం బ్యాంకు దగ్గర కలదు
03 :ఉదయం 10 : 30 గం"ని కంభం #MPDO కార్యాలయం నందు చెత్త సేకరణ కొరకు ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీ
కావున కంభం మండల ఎన్డీఏ కూటమి సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొనవలసిందిగా కోరడమైనది...
#ముఖ్యగమనిక : #కంభం మండల #ప్రింట్ మీడియా మరియు #ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ పాల్గొనాల్సిందిగా కోరడమైనది....
ఇట్లు
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
#ఆసియా_ఖండంలోనే_అతి_పెద్ద_చెరువు_కంభం_చెరువు : ఎమ్మెల్యే #ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #అసెంబ్లీ లో ఈరోజు క్వశ్చన్ అవర్ లో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు మాట్లాడితు ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువు మా కంభం చెరువు అని ఈ చెరువు ను #శ్రీకృష్ణదేవరాయలు హయంలో వారి సతీమణి గారు నిర్మించారని, ఈ చెరువును పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే కొత్తగా ఏర్పడినా మార్కాపురం జిల్లా లో పర్యాటకులకు మేలుజరుగుతుందని, అలాగే చెరువు పూడికను తీసి, కాలువలను ఆధునికరణ చేస్తే చివరి భూములకు నీరు అందుతుందని స్పీకర్ ద్వారా సంబందించిన శాఖ మంత్రివర్యులకు మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని తెలిపారు...
#AssemblySession #AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu #NaraLokesh
#NDAGovernment #NDAkutami
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#ThankyouMlaMuthumulaAshokReddySir
#మనగిద్దలూరుమనముత్తుముల #జైతెలుగుదేశం
#జైముత్తుముల #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
#చంద్రబాబు గారు అడిగారు... వేదికపైనే #గడ్కరీ ప్రకటించారు...
రాష్ట్ర పర్యటనలో భారీ ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ...
అందులో #గిద్దలూరు - #గాజులపల్లి - #బనగానపల్లె రూట్ రోడ్డు
#బుగ్గ - #కైపా - #గిద్దలూరు రోడ్డును 4 లేన్లు కోసం ఖర్చు 4,200 కోట్ల రూపాయలు ...
#IdhiManchiPrabhutvam #NDAGovernment
#NDAkutami #AndhraPradesh #NarendraModi
#NaraChandrababuNaidu #PawanKalyan
#NaraLokesh #MuthumulaAshokReddy
#GiddalurMLA #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
#గోడి_వారి_వివాహ_మహోత్సవంలో_ఎమ్మెల్యే_ముత్తుముల
#కడప జిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ గణేష్ నగర్ పెద్ద పోస్టు ఆఫీస్ వద్ద ఉంటున్న మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి గారి సోదరుడు శ్రీ గోడి సూర్య నారాయణ రెడ్డి (మాజీ సైనికుడు ) & శ్రీమతి రాజ్యలక్ష్మి గార్ల కుమార్తె చి ల సౌ" సాహిత్య & చి" శ్రీనాథ్ రెడ్డి లకు జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
ఈశుభాకార్యంలో పార్టీ నాయకులు సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి , నంది శ్రీనివాసులు, పార్లమెంటరీ ట్రెజరర్ అంబవరం శ్రీనివాస్ రెడ్డి , భవనం శ్రీధర్ రెడ్డి, రెడ్డి కాశిరెడ్డి, తోట వెంకటేశ్వర్లు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని వధూవు ను ఆశీర్వదo చేసి శుభాకాంక్షలు తెలిపారు.
#MuthumulaAshokReddy #GiddalurMLA
#📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
మన Lokesh Nara అన్న అండ ఉండగా
భయం దేనికి #పునర్విక...
రూ.6 కోట్లు సమిష్టి సాయం ప్రకటించిన మంత్రి #నారాలోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్ ఆ పేరు ఒక అభయం, ఒక్క దైర్యం, ఒక్క నమ్మకం, ఒక్క విశ్వాసం అభయం లభిస్తే ఏ బయపడవలసిన అవసరం ఉండదు. గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు సమకూరుస్తున్నారు. పోస్టుల ద్వారా పునర్విక కుటుంబానికి నైతిక మద్దతు తెలుపుతున్నారు. SMA టైప్-1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న #కర్నూలు కు చెందిన పునర్విక ఎంతో ధైర్యంగా ఈ వ్యాధితో పోరాడుతోంది. చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ₹16 కోట్లు ఇంజక్షన్. స్పందించిన ప్రతిహృదయం ₹10 కోట్లు విరాళాలు సేకరించింది. ఇంకా కావాల్సిన ₹6 కోట్లు మంత్రి నారా లోకేష్ సమకూరుస్తామని ప్రకటించారు. పునర్విక పాప ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చినవారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, ప్రార్థించిన వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పునర్విక తల్లిదండ్రులకు తనవంతు సహాయం ₹6 కోట్లు అందజేసి, చిన్నారి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు జరిగే చికిత్సకు సహకరించే చర్యలు తీసుకోవాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
#NaraLokesh #AndhraPradesh
#MuthumulaAshokReddy #GiddalurMLA
#IdhiManchiPrabhutvam #ThankYouLokeshAnna
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
జీవీ రెడ్డి గారు కొత్తగా పెట్టుకున్న మీ సొంత ఆఫీసులో పెద్దాయన ఫోటోనే చెప్తుంది ఆయన అభిమానం ఎలాంటిదో బాబు గారుపై ❤❤❤😍👌#IamWithCBN #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
#మార్కాపురంజిల్లా: #దోర్నాల మండలం లోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ క్యానల్ పనుల శంకుస్థాపన అనంతరం మార్కాపురం పట్టణంలోని #తర్లుపాడు రోడ్ లోని ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారు... ఈ కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొనడం జరిగినది...
#GiddalurTelugudesamparty
#GiddalurMLA
#MuthumulaAshokReddy
#NaraChandrababuNaidu
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
#మార్కాపురంజిల్లా : ఈరోజు #మార్కాపురం పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ Nara Chandrababu Naidu గారి బహిరంగ సభకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌరవ శ్రీ Muthumula AshokReddy గారి ఆదేశాల మేరకు #గిద్దలూరు పట్టణంలోని #నల్లబండబజారు లోని 17 వార్డు ఇంచార్జ్ పిడతల రవి మరియు గిద్దలూరు మద్దిలేటి, బొంత లక్ష్మీదేవి, షేక్ ఫాతిమా, మల్లీశ్వరి, లలిత ఆధ్వర్యంలో 60 మంది మహిళలు తో బయలుదేరడం జరిగింది...
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#జైతెలుగుదేశం #జైముత్తుముల
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
ట్రయల్ రన్ నిమిత్తం #మార్కాపురం లోని బహిరంగ సభ ప్రాంగణం వద్దకు వచ్చిన సీఎం Nara Chandrababu Naidu గారి హెలికాప్టర్. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు







