DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
#తిరుమలనాథ_స్వామి_బ్రహ్మోత్సవంలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్ #మార్కాపురంజిల్లా : #కొమరోలు మండలం #తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మందలపాయ తిరుమలనాథ స్వామి వారి బ్రహ్మోత్సవంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు గౌ శ్రీ Krishna Kishore Muthumula గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించిన బండలాగుడు పందెం కార్యక్రమాన్ని ప్రారంభించారు.గ్రామోత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని, ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ఐక్యతను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. భక్తులతో కలిసి ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు,సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి, బిజ్జల తిరుమల రెడ్డి,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి,చింతమరెడ్డి నారాయణ రెడ్డి, చెన్నబోయిన రామక్రిష్ణ, దూదేకుల మౌలాలి, కల్లూరి తిరుమల రెడ్డి, చిన్నపురెడ్డి తిరుమల రెడ్డి, జ్యోతి రెడ్డి, Dr " విరాట్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, రామస్వామి,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు భక్తులు పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
✊నారా లోకేష్ - ShareChat
#మీభూమి_మీహక్కు_కార్యక్రమంలో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు మండలం #పొదలకుంటపల్లి గ్రామంలో మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొని, ప్రభుత్వ రాజముద్ర పట్టాదారు పాసు పుస్తకములను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భూమి హక్కు రైతుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందన్నారు. ప్రతి రైతు తన భూమిపై పూర్తి హక్కుతో సాగు చేసుకునేలా ప్రభుత్వం చట్టబద్ధమైన పత్రాలు అందజేస్తోందని తెలిపారు మన ప్రాంతంలో 70% రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనము సాగిస్తున్నారు అని వెలుగొండ ప్రాజెక్టు ద్వారా 56 నియోజకవర్గలకు నీరు అందించవచ్చు అని, హార్టికల్చర్ పెట్టడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని త్వరలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో నీరు అందించవచ్చు అని తెలిపారు... ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బమ్మ, రాజ గోపాల్, గొంటు బ్రాహ్మణంద రెడ్డి, చేరెడ్డి జయరాం రెడ్డి, రామిరెడ్డి, పందనబోయిన రవి , గంటు పుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ లు శీలం శివారెడ్డి, బోదనబోయిన గోపాల్, కడియం శేషగిరి, దప్పిలి శ్రీనివాస్ రెడ్డి, గూడపురెడ్డి రాఘరమ రెడ్డి స్థానిక నాయకులు, మండల రెవెన్యూ అధికారులు మరియు గ్రామస్తులు తదితరులు పట్టాదారు పాసు పుస్తకం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
#శ్రీ_జమాలయ్య_స్వామి_ఉరుసు_మహోత్సవంలో_ముత్తుములక్రిష్ణకిశోర్ #మార్కాపురంజిల్లా : #కొమరోలు మండలం #నాగిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీ జమాలయ్య స్వామి వారి ఉరుసు మహోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ శ్రీ Krishna Kishore Muthumula గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, పెద్ద సంఖ్యలో ఉత్సవంలో పాల్గొన్నారు ఉరుసు మహోత్సవం గ్రామంలో సామరస్యానికి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందన్నారు. అనంతరం గ్రామంలోని ప్రతీ కుటుంబంనీ ఆత్మీయంగా పలకరించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా గ్రామస్థులు క్రిష్ణ కిశోర్ గారిని శాలువా, పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, పందనబోయిన భూపాల్ యాదవ్, పోలయ్య,మహేష్, బాలరాజు, ఆవులయ్య, శేఖర్, నారాయణ, అంజి, బాలకృష్ణ, రాజగోపాల్ స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు మరియు గ్రామస్థులు ఉరుసు మహోత్సవం లో పాల్గొన్నారు. #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
✊నారా లోకేష్ - ShareChat
శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి బ్రహ్మోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముత్తుముల భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గం #రాచర్ల మండలంలోని #రంగస్వామిగుండం గ్రామంలో ఏప్రిల్ 2 నుండి 5 తారీకు వరకు జరగనున్న #శ్రీనెమలిగుండ్లరంగస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవాలయ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఆర్డబ్ల్యుఎస్ (తాగునీరు), వైద్య మరియు అగ్నిమాపక శాఖల మధ్య సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక వైద్య శిబిరాల ఏర్పాటు, సముచిత లైటింగ్ సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలలో నిర్వహించబడనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు మరియు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. #GiddalurTelugudesamparty #GiddalurMLA #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
#రాచర్ల_మండలంలో_వైసీపీ_నుండి_టిడిపిలోకి_భారీ_చేరికలు ఎమ్మెల్యే #ముత్తుముల సమక్షంలో సర్పంచ్ తో సహ 25 కుటుంబాల చేరిక #మార్కాపురంజిల్లా : #రాచర్ల మండలం #జే_పి_చెరువు గ్రామ వైసీపీ సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారు చేస్తున్న అభివృద్ధి, పేదలకు అందించే పథకాలకు నియోజకవర్గంలో Muthumula AshokReddy గారు గ్రామాలకు చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామ పార్టీ అధ్యక్షుడు మేకల తిరుపాల్, రంగస్వామి గుండం దేవస్థానం చైర్మన్ సిద్ధం నరసింహులు, ఆది నారాయణ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ షేక్ ఖాసింబి మరియు పలువురు వార్డు సభ్యులు కలిసి మొత్తం 25 కుటుంబాలు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో YSR కాంగ్రెస్ పార్టీ ను వీడి తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధే లక్ష్యంగా టిడిపి పనిచేస్తుందని, పార్టీని బలోపేతం చేయడంలో కొత్తగా చేరిన కుటుంబాలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల విశ్వాసంతో టిడిపిలో చేరినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో గ్రామంలో పార్టీ మరింత బలపడుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ చేరికలతో రాచర్ల మండలంలో టిడిపి బలం మరింత పెరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కటిక యోగానంద్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవన్ రెడ్డి,1 వ వార్డు మెంబర్ షేక్ షర్మిల,3వ వార్డు మెంబర్ కర్ణసాని పూర్ణ , 4 వ వార్డు మెంబర్ బోయిల్లా రమాదేవి, షేక్ మౌలాలి, షేక్ ఖాజా మొహిద్దిన్, బిచ్చపోగు బాలరాజు, శ్రీకాంత్,దేవరాజు గట్టు రామక్రిష్ణ, బొర్రా చంటి, G. లక్ష్మయ్య, జి రామయ్య డి జాను పి మరియన్న కే బాలస్వామి బి.తామస్,జి .సభాస్తిన్ ,వై .ఆరోగ్య స్వామీ, సంకుల రంగస్వామి ,చెంచు. సవరం శ్రీను , పి .అనంతరాజు, ఎం.ప్రసాద్ ,జి .రాములు ,పి .రాజశేఖర్, ఈ. భాస్కర్ తదితరులు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినారు... #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #GiddalurTelugudesamparty #GiddalurMLA #MuthumulaAshokReddy #మనగిద్దలూరుమనముత్తుముల #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
✊నారా లోకేష్ - DU <AI ESAI   PAEII 1 pT PR PANNA _5~9 03u   م  41[01 - 2 0೦ 4| .+]1 [ 4]44 puai తెరగుదేశంమెర్డీ Suడudn` 5 =5~- [ PERT   " a {3 14 Auinutnfn DU <AI ESAI   PAEII 1 pT PR PANNA _5~9 03u   م  41[01 - 2 0೦ 4| .+]1 [ 4]44 puai తెరగుదేశంమెర్డీ Suడudn` 5 =5~- [ PERT   a {3 14 Auinutnfn - ShareChat
#ప్రభుత్వ_కనీస_మద్దతు_ధరపై_శనగలు_కొనుగోలు_కేంద్రం_ప్రారంభించిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు మార్కెట్ యార్డ్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో, ఎపి మార్క్ ఫెడ్ మరియు నా ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై శనగలు కొనుగోలు కేంద్రాన్ని Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు న్యాయమైన ధరలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల శ్రమకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా శనగలు ఒక క్వింటా - 5875 రూపాయలు గా నిర్ణయించి ఒకరోజుకి 40 క్వింటాలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ధాన్యం సేకరణ చేసిన 15 రోజుల కే ప్రభుత్వం మద్దతు ధరను వారి ఖాతాలో జేమచేయడం జరుగుతుంది అని ప్రాంతీయ రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో APO మహాలక్ష్మి,మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి, దుత్తా బాల ఈశ్వరయ్య , ముచుగుంట్ల రామ సుబ్బయ్య , మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, రాచర్ల మాజీ ZPTC కుప్పా రంగసాయి, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, కొమరోలు మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు మరియు గిద్దలూరు , కొమరోలు, రాచర్ల మండల రైతులు,నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు తదితరులు ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - ShareChat
#ప్రజాదర్బార్_కార్యక్రమంలో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని స్థానిక Telugu Desam Party (TDP) కార్యాలయంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. అందులో కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించగా, మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూర ప్రాంతాల వారిని ఉద్దేశించి వారి వద్దకే అధికారులు వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారు పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నారని #ప్రజల_వద్దకే_పాలన అనే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో #Grievance_Redressal కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. #IdhiManchiPrabhutvam #PRAJADARBAR #NDAGovernment #NDAkutami #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #మనగిద్దలూరుమనముత్తుముల #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
✊నారా లోకేష్ - 58 ನಾನಿನ ` ) సభ్యులు  508 moeggoo ఏరిష్కారానికి ಎಮುಲು 5ಂಡ (CVAPL ddolur 58 ನಾನಿನ ` ) సభ్యులు  508 moeggoo ఏరిష్కారానికి ಎಮುಲು 5ಂಡ (CVAPL ddolur - ShareChat
#గిద్దలూరు నియోజకవర్గం : #అర్ధవీడు మండలం లోని 11 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి (#CMRF) నుండి 553290 : 00 లక్షల రూపాయలు చెక్కుల పంప్పిణి చేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు... 01 : ఓ. రంగయ్య S/O వెంకటయ్య, అర్ధవీడు గ్రామం 40350 వేల రూపాయలు. 02 : గంజారపల్లి పోలయ్య S/O నాంచారయ్య, బోగోలు గ్రామం, 55524 వేల రూపాయలు. 03 : చింపినేని నాగ సుబ్బులు W/O వెంకట రమణ, బొల్లుపల్లి గ్రామం, 33542 వేల రూపాయలు. 04 : బేబీ Of మామిళ్ళ రాజు, S/O మామిళ్ళ రాజు, గన్నేపల్లి గ్రామం, 42114 వేల రూపాయలు. 05 : మేఘవత్ దీక్షిత మని బాయ్ W/O బాల కృష్ణ నాయక్, మాగుటూరు తాండ గ్రామం , 50000 వేల రూపాయలు. 06: కనుమర్ల రంగారెడ్డి S/O రామిరెడ్డి, నాగులవరం గ్రామం, 51675 వేల రూపాయలు. 07 : చేగిరెడ్డి చంద్రకళ S/O ఓబుల్ రెడ్డి, పెద్ద కందుకూరు గ్రామం, 1,05592 వేల రూపాయలు. 08 : యాలం గాలయ్య S/O బుడ్డయ్య, పెద్ద కందుకూరు గ్రామం, 63734 వేల రూపాయలు. 09 : గంగుల రామ లింగమ్మ W/O గంగయ్య, రంగాపురం గ్రామం, 27493 వేల రూపాయలు. 10 : సయ్యద్ ఖాసీంబీ S/O సయ్యద్ మహమ్మద్, రంగాపురం గ్రామం, 51783 వేల రూపాయలు. 11 : లక్లావత్ లక్ష్మా నాయక్ (Child) S/O లక్ష్మా నాయక్, పెద్ద కందుకూరు గ్రామం,(మార్కాపురం) 71833 వేల రూపాయలు. #IdhiManchiPrabhutvam #NarendraModi #NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #MuthumulaAshokReddy #TeluguDesamParty #NDAGovernment #BJPAndhraPradesh #NDAkutami #JanaSenaParty #ApCmrf #AndhraPradesh #GiddalurTelugudesamparty #ThankYouCMsir #ThankyouMlaMuthumulaAshokReddySir #జైతెలుగుదేశం #జైముత్తుముల #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - e [ 0 @9 =9 PARIY PANIY PARTY இபபீசிரஸ்ரீகபmிப 050 33sಮs3 0 ದಾರಿ 6   RV 13U e [ 0 @9 =9 PARIY PANIY PARTY இபபீசிரஸ்ரீகபmிப 050 33sಮs3 0 ದಾರಿ 6   RV 13U - ShareChat
#✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
✊నారా లోకేష్ - 'సీఎం  విద్యార్థినికి హెచ్పేవీ . సర్ిఫికెట్ అందిస్తున్న. వ్యాక్సినేషన్ో 2. 5 ಲಕ್ಷಲ &$6 గ్య బీమా ఆరో Sನಂತ್ತು   ప్రకటిస్తాం. తుది దశలో. త్వరలో గర్బాశయక్యాన్సర్ రాకుందా ఉచిత ನಾತ್ಷಿ 20 682 వంశధారకు తీసుకొస్తా పోలవరం 2 హయాంలో టీటీడీ పవిత్రతకు దెబ్బ జగన్ నేటికి లద్డూలోతేదాభక్తులే చెబుతున్నారు. నాటికి పర్యటనలో చంద్రబాబు విజయనగరంబిలా 4  'సీఎం  విద్యార్థినికి హెచ్పేవీ . సర్ిఫికెట్ అందిస్తున్న. వ్యాక్సినేషన్ో 2. 5 ಲಕ್ಷಲ &$6 గ్య బీమా ఆరో Sನಂತ್ತು   ప్రకటిస్తాం. తుది దశలో. త్వరలో గర్బాశయక్యాన్సర్ రాకుందా ఉచిత ನಾತ್ಷಿ 20 682 వంశధారకు తీసుకొస్తా పోలవరం 2 హయాంలో టీటీడీ పవిత్రతకు దెబ్బ జగన్ నేటికి లద్డూలోతేదాభక్తులే చెబుతున్నారు. నాటికి పర్యటనలో చంద్రబాబు విజయనగరంబిలా 4 - ShareChat
#ప్రకాశంజిల్లా_వాసికి_కేంద్ర_ప్రభుత్వ_పురస్కారం పోలీస్ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక అతి ఉత్కృష్ట సేవా పథకం జిల్లావాసికి లభించింది. జిల్లాలోని సోమశిల కు చెందిన #వేలమూరిశ్రీరామ్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫర్ ది ఔట్ స్టాండింగ్ ఇన్ ఇంటలిజెన్స్ ఇన్ 2025 పురస్కారం సాధించారు. #ప్రకాశంజిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్ఐఓ.. జోనల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీరామ్ పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్ గా పని చేసిన కృష్ణమూర్తి - వరలక్ష్మి గార్ల కుమారుడు. కలువాయి.. సోమశిల.. నెల్లూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన కానిస్టేబుల్ గా ప్రస్థానం మొదలుపెట్టారు. గ్రేహౌండ్స్ లో ప్రతిభ చూపి సివిల్ ఎస్సైగా ఎంపికైన శ్రీరామ్ ప్రకాశం జిల్లాలోని దోర్నాల, గిద్దలూరు,మార్టూరు,కందుకూరు,చీరాల రూరల్,చీమకుర్తి తదితర ప్రాంతాలలో పనిచేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన ఆయన పొదిలి,దర్శి,కందుకూరు తదితర ప్రాంతాలతో పాటు అదే జిల్లాలో విజిలెన్స్.. ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేశారు. రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించిన పలు కేసులను పరిష్కరించిన శ్రీరామ్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపిక కావడంపై సర్వత్రా వ్యక్తమవుతోంది. #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - [Ov COURACE IhTEC CE INSPECTO PO 777  N3 [Ov COURACE IhTEC CE INSPECTO PO 777  N3 - ShareChat