#📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో ‘పేదల సేవలో’, మేడే కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు...
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
పేదల సేవలో..
ప్రజా నాయకుడు..
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
#📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు
#🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
#🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
#కనకదుర్గమ్మను_దర్శించుకున్న_ఎమ్మెల్యే_సోదరుడు
#విజయవాడ: Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరులు టీడీపీ నాయకులు గౌ శ్రీ Krishna Kishore Muthumula గారు ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వాదించారు... #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
#పేదలకు_నాణ్యమైన_వైద్యం_అందించటమే_ఎమ్మెల్యే_ముత్తుముల_లక్ష్యం
#మార్కాపురంజిల్లా :"ఆరోగ్యమే మహాభాగ్యం" అనే సూక్తిని నమ్మి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారి సారథ్యంలో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు నిరంతరం కృషి చేస్తున్నారు. పేద ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ వైద్యాశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతూ వైద్యరంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు.
గిద్దలూరు పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న జనాభా మరియు రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గిద్దలూరు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. కిడ్నీ బాధితుల కష్టాలను గుర్తించి, వారికి స్థానికంగానే చికిత్స అందేలా అత్యాధునిక డయాలసిస్ వార్డును ఏర్పాటు చేయించారు. గర్భిణీ స్త్రీలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక గైణిక్ వార్డు నిర్మాణం చేపట్టడమే కాకుండా, తక్షణ రోగ నిర్ధారణ పరీక్షల కోసం అధునాతన ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చారు.
కంభం ప్రభుత్వ వైద్యశాల ప్రాముఖ్యతను గుర్తించిన ఎమ్మెల్యే గారు, ప్రత్యేక నిధులు మంజూరు చేయించి ప్రస్తుతం ఉన్న "30 పడకలను 50 పడకలకు" పెంచి ఆసుపత్రిని విస్తరించారు. దీనివల్ల చుట్టుపక్కల మండలాల ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువయ్యింది.
సంప్రదాయ వైద్యానికి పెద్దపీట వేస్తూ, గిద్దలూరులో ఆయుష్ (AYUSH) ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ చూపారు. ఇందుకోసం ఏకంగా రూ. 12 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి, నియోజకవర్గానికి ఒక గొప్ప వైద్యాన్ని కానుకగా అందించారు.
వైద్య సేవలు గ్రామీణ స్థాయి వరకు అందాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే గారు అనేక సంస్కరణలు చేపట్టారు. కొమరోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) సామాజిక ఆరోగ్య కేంద్రంగా (CHC) మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, ఆ ప్రక్రియను వేగవంతం చేశారు.
ప్రతి మండలంలో విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసి, సామాన్యుడికి సైతం తన గ్రామంలోనే అత్యవసర చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.
రాజకీయాలకు అతీతంగా కేవలం ప్రజా శ్రేయస్సు కోరి, వైద్యరంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ గిద్దలూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ హెల్త్ హబ్గా తీర్చిదిద్దడంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు సఫలీకృతులవుతున్నారు. ఆయన కృషితో నేడు నియోజకవర్గ ప్రజలకు సర్కారు వైద్యం పై నమ్మకం పెరగడమే కాకుండా, నాణ్యమైన చికిత్స అందుతోంది...
Telugu Desam Party (TDP)
Nara Lokesh #giddalur #గిద్దలూరు
#NDAalliance #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు











