#మార్కాపురంజిల్లా : ఈరోజు #మార్కాపురం పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ Nara Chandrababu Naidu గారి బహిరంగ సభకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌరవ శ్రీ Muthumula AshokReddy గారి ఆదేశాల మేరకు #గిద్దలూరు పట్టణంలోని #నల్లబండబజారు లోని 17 వార్డు ఇంచార్జ్ పిడతల రవి మరియు గిద్దలూరు మద్దిలేటి, బొంత లక్ష్మీదేవి, షేక్ ఫాతిమా, మల్లీశ్వరి, లలిత ఆధ్వర్యంలో 60 మంది మహిళలు తో బయలుదేరడం జరిగింది...
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#జైతెలుగుదేశం #జైముత్తుముల
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
ట్రయల్ రన్ నిమిత్తం #మార్కాపురం లోని బహిరంగ సభ ప్రాంగణం వద్దకు వచ్చిన సీఎం Nara Chandrababu Naidu గారి హెలికాప్టర్. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
#గిద్దలూరు_నియోజకవర్గ_ప్రజలారా... #కదలిరండి!
మార్కాపురం జిల్లా ఏర్పాటుతో 5 దశాబ్దాలుగా పోరాడుతున్న స్థానికుల ఆకాంక్షను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారు.
2024లో తన పుట్టిన రోజున ప్రతిపక్ష నాయకుడిగా #మార్కాపురంజిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చిన చంద్రబాబు గారు...
చంద్రబాబు గారి కృషితో 2025 డిసెంబర్ 31వ తేదీన, ఆంధ్రప్రదేశ్ లోని 28వ జిల్లాగా ప్రకాశం జిల్లా నుండి విడిపోయి... మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో... మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటయింది.
ఇన్నాళ్ళూ జిల్లా కేంద్రం ఒంగోలుకు దూరంగా ఉండి అభివృధిలో వెనుక పడిపోయిన మార్కాపురం ఇకపై ప్రగతిని అందుకోబోతోంది...
జిల్లాలో విస్తారమైన భూములు, సహజ వనరులు ఉండటంతో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి...
మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ #నారాచంద్రబాబునాయుడు గారు మొదటిసారిగా 2026 ఫిబ్రవరి 25న జిల్లాకు వస్తున్నారు...
వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా రూ.456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కాలువ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం మార్కాపురం పట్టణంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
మార్కాపురం జిల్లా ప్రజలారా... కదలి రండి! తన హామీని నిలబెట్టుకుని మన ఆకాంక్షలు నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలుకుదాం. కృతజ్ఞతలు తెలియజేద్దాం!!
Muthumula AshokReddy
#GiddalurMLA #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
*ఏపీ అసెంబ్లీలో జైళ్ల సంస్కరణల బిల్లుకు ఆమోదం: ఖైదీలకు క్షమాభిక్షపై హోంమంత్రి కీలక ప్రకటన!*
జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లు'ను ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
జైళ్లను సంస్కరణాలయాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న అనిత
ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 8వ రోజున రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత 'జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లు'ను ప్రవేశపెట్టగా, సభ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అనిత, జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా సంస్కరణాలయాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, కేంద్రం నిర్దేశించిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ సంస్కరణలు అమలు చేస్తామని ఆమె ప్రకటించారు
ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా వారిని కేటగిరీలుగా విభజించి, వారిలో మానసిక పరివర్తన తెచ్చేందుకు 'ఓపెన్ ఎయిర్ జైళ్ల'ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఖైదీలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా వ్యవసాయం మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, వారు చదువుకునేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
60 ఏళ్లు దాటిన వృద్ధ ఖైదీలకు, చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న వారికి సత్ప్రవర్తన ప్రాతిపదికన క్షమాభిక్ష ప్రసాదించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో తాము కూడా జైలు అనుభవాలను చూశామని గుర్తు చేసుకుంటూ, ఖైదీలు విడుదలయ్యాక జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వివరణ అనంతరం బిల్లు ఆమోదం పొందడంతో, త్వరలోనే వందలాది మంది ఖైదీల విముక్తికి మార్గం సుగమం కానుంది #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
ప్రజారాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస బంగ్లాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. 24 ఎకరాల విస్తీర్ణంలో, G+1 నమూనాలో 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంతో 36 బంగ్లాలు APCRDA ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నాయి.
#Amaravati #JudgesBungalows #CapitalInfrastructure #APCRDA #UrbanDevelopment #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
భుజంపై నుంచి పసుపు కండువా తీసి ఈరోజుకి సరిగ్గా సంవత్సరం,కానీ నేటికీ గుండెలోతుల్లో అధినేత పట్ల అదే విశ్వాసం,కార్యకర్తలంటే అదే ఆప్యాయత🙏🙏కులంతో సంబంధం లేకుండా పనిచేసే నాయకులకు ఎల్లప్పుడు అండగా నిలబడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు🙏🙏 #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల
#మార్కాపురంజిల్లా : మార్కాపురం తర్లుపాడు రోడ్ లో ఈనెల 25-02-2026 అనగా బుధవారం రోజు ఏర్పాటు చేసిన గౌ " ముఖ్యమంత్రి వర్యులు శ్రీ #నారాచంద్రబాబునాయుడు గారి పర్యటన సందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు నియోజకవర్గ నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు...
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం జిల్లా విభజన జరిగిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు మొట్టమొదటి సారిగా పర్యటన సందర్బంగా సభను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రజల సమీకరణ మరియు బాధ్యతల పంపిణీపై సవివరంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులు సమన్వయంతో పనిచేసి #Ndakutami సభ్యులు అందరూ భారీగా తరలిరావాలి అని, అలాగే పార్టీ శ్రేణులు ఐక్యంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు...
#NDAGovernment #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy
#🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
#ఎమ్మెల్యే_ముత్తుముల_ను_మర్యాదపూర్వకంగా_కలిసిన_మైనారిటీ_ఫైనాన్స్_కార్పొరేషన్_ఛైర్మెన్
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని Telugu Desam Party (TDP) కార్యాలయంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు శ్రీ Moulana Mushtaq Sahab గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈసందర్భంగా మైనారిటీల సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు
మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు మైనారిటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్బంగా ముస్తాక్ అహ్మద్ గారిని ఎమ్మెల్యే గారు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు...
#IdhiManchiPrabhutvam #NDAGovernment
#NDAkutami #MuthumulaAshokReddy
#GiddalurTelugudesamparty #GiddalurMLA
#✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
ఏందియ్యా ఇది...
ఒక్క ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు ఇలా ఎప్పుడైనా వచ్చారా...
మీకోసం కాకపోయినా, మాకోసం, మా బతుకుల కోసం నీకే ఓటు వేయాలి. వేయడమే కాదు వేయించి గెలుపుంచుకుంటాం... #జైచంద్రబాబు
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు





![🎯AP రాజకీయాలు - ನ್ನ ಗಿದ್ದಲಾರು ನಿಯಾಜ5ಎಕ గీర్్ ]0? 0 )00ز (సభు ) ನ್ನ ಗಿದ್ದಲಾರು ನಿಯಾಜ5ಎಕ గీర్్ ]0? 0 )00ز (సభు ) - ShareChat 🎯AP రాజకీయాలు - ನ್ನ ಗಿದ್ದಲಾರು ನಿಯಾಜ5ಎಕ గీర్్ ]0? 0 )00ز (సభు ) ನ್ನ ಗಿದ್ದಲಾರು ನಿಯಾಜ5ಎಕ గీర్్ ]0? 0 )00ز (సభు ) - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_977226_1e35dbb8_1771923807847_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=847_sc.jpg)



