DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి బ్రహ్మోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముత్తుముల భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గం #రాచర్ల మండలంలోని #రంగస్వామిగుండం గ్రామంలో ఏప్రిల్ 2 నుండి 5 తారీకు వరకు జరగనున్న #శ్రీనెమలిగుండ్లరంగస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవాలయ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఆర్డబ్ల్యుఎస్ (తాగునీరు), వైద్య మరియు అగ్నిమాపక శాఖల మధ్య సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక వైద్య శిబిరాల ఏర్పాటు, సముచిత లైటింగ్ సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలలో నిర్వహించబడనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు మరియు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. #GiddalurTelugudesamparty #GiddalurMLA #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
#రాచర్ల_మండలంలో_వైసీపీ_నుండి_టిడిపిలోకి_భారీ_చేరికలు ఎమ్మెల్యే #ముత్తుముల సమక్షంలో సర్పంచ్ తో సహ 25 కుటుంబాల చేరిక #మార్కాపురంజిల్లా : #రాచర్ల మండలం #జే_పి_చెరువు గ్రామ వైసీపీ సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారు చేస్తున్న అభివృద్ధి, పేదలకు అందించే పథకాలకు నియోజకవర్గంలో Muthumula AshokReddy గారు గ్రామాలకు చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామ పార్టీ అధ్యక్షుడు మేకల తిరుపాల్, రంగస్వామి గుండం దేవస్థానం చైర్మన్ సిద్ధం నరసింహులు, ఆది నారాయణ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ షేక్ ఖాసింబి మరియు పలువురు వార్డు సభ్యులు కలిసి మొత్తం 25 కుటుంబాలు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో YSR కాంగ్రెస్ పార్టీ ను వీడి తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధే లక్ష్యంగా టిడిపి పనిచేస్తుందని, పార్టీని బలోపేతం చేయడంలో కొత్తగా చేరిన కుటుంబాలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల విశ్వాసంతో టిడిపిలో చేరినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో గ్రామంలో పార్టీ మరింత బలపడుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ చేరికలతో రాచర్ల మండలంలో టిడిపి బలం మరింత పెరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కటిక యోగానంద్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవన్ రెడ్డి,1 వ వార్డు మెంబర్ షేక్ షర్మిల,3వ వార్డు మెంబర్ కర్ణసాని పూర్ణ , 4 వ వార్డు మెంబర్ బోయిల్లా రమాదేవి, షేక్ మౌలాలి, షేక్ ఖాజా మొహిద్దిన్, బిచ్చపోగు బాలరాజు, శ్రీకాంత్,దేవరాజు గట్టు రామక్రిష్ణ, బొర్రా చంటి, G. లక్ష్మయ్య, జి రామయ్య డి జాను పి మరియన్న కే బాలస్వామి బి.తామస్,జి .సభాస్తిన్ ,వై .ఆరోగ్య స్వామీ, సంకుల రంగస్వామి ,చెంచు. సవరం శ్రీను , పి .అనంతరాజు, ఎం.ప్రసాద్ ,జి .రాములు ,పి .రాజశేఖర్, ఈ. భాస్కర్ తదితరులు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినారు... #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #GiddalurTelugudesamparty #GiddalurMLA #MuthumulaAshokReddy #మనగిద్దలూరుమనముత్తుముల #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
✊నారా లోకేష్ - DU <AI ESAI   PAEII 1 pT PR PANNA _5~9 03u   م  41[01 - 2 0೦ 4| .+]1 [ 4]44 puai తెరగుదేశంమెర్డీ Suడudn` 5 =5~- [ PERT   " a {3 14 Auinutnfn DU <AI ESAI   PAEII 1 pT PR PANNA _5~9 03u   م  41[01 - 2 0೦ 4| .+]1 [ 4]44 puai తెరగుదేశంమెర్డీ Suడudn` 5 =5~- [ PERT   a {3 14 Auinutnfn - ShareChat
#ప్రభుత్వ_కనీస_మద్దతు_ధరపై_శనగలు_కొనుగోలు_కేంద్రం_ప్రారంభించిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు మార్కెట్ యార్డ్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో, ఎపి మార్క్ ఫెడ్ మరియు నా ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై శనగలు కొనుగోలు కేంద్రాన్ని Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు న్యాయమైన ధరలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల శ్రమకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా శనగలు ఒక క్వింటా - 5875 రూపాయలు గా నిర్ణయించి ఒకరోజుకి 40 క్వింటాలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ధాన్యం సేకరణ చేసిన 15 రోజుల కే ప్రభుత్వం మద్దతు ధరను వారి ఖాతాలో జేమచేయడం జరుగుతుంది అని ప్రాంతీయ రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో APO మహాలక్ష్మి,మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి, దుత్తా బాల ఈశ్వరయ్య , ముచుగుంట్ల రామ సుబ్బయ్య , మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, రాచర్ల మాజీ ZPTC కుప్పా రంగసాయి, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, కొమరోలు మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు మరియు గిద్దలూరు , కొమరోలు, రాచర్ల మండల రైతులు,నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు తదితరులు ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - ShareChat
#ప్రజాదర్బార్_కార్యక్రమంలో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని స్థానిక Telugu Desam Party (TDP) కార్యాలయంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. అందులో కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించగా, మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూర ప్రాంతాల వారిని ఉద్దేశించి వారి వద్దకే అధికారులు వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారు పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నారని #ప్రజల_వద్దకే_పాలన అనే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో #Grievance_Redressal కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. #IdhiManchiPrabhutvam #PRAJADARBAR #NDAGovernment #NDAkutami #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #మనగిద్దలూరుమనముత్తుముల #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
✊నారా లోకేష్ - 58 ನಾನಿನ ` ) సభ్యులు  508 moeggoo ఏరిష్కారానికి ಎಮುಲು 5ಂಡ (CVAPL ddolur 58 ನಾನಿನ ` ) సభ్యులు  508 moeggoo ఏరిష్కారానికి ಎಮುಲು 5ಂಡ (CVAPL ddolur - ShareChat
#గిద్దలూరు నియోజకవర్గం : #అర్ధవీడు మండలం లోని 11 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి (#CMRF) నుండి 553290 : 00 లక్షల రూపాయలు చెక్కుల పంప్పిణి చేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు... 01 : ఓ. రంగయ్య S/O వెంకటయ్య, అర్ధవీడు గ్రామం 40350 వేల రూపాయలు. 02 : గంజారపల్లి పోలయ్య S/O నాంచారయ్య, బోగోలు గ్రామం, 55524 వేల రూపాయలు. 03 : చింపినేని నాగ సుబ్బులు W/O వెంకట రమణ, బొల్లుపల్లి గ్రామం, 33542 వేల రూపాయలు. 04 : బేబీ Of మామిళ్ళ రాజు, S/O మామిళ్ళ రాజు, గన్నేపల్లి గ్రామం, 42114 వేల రూపాయలు. 05 : మేఘవత్ దీక్షిత మని బాయ్ W/O బాల కృష్ణ నాయక్, మాగుటూరు తాండ గ్రామం , 50000 వేల రూపాయలు. 06: కనుమర్ల రంగారెడ్డి S/O రామిరెడ్డి, నాగులవరం గ్రామం, 51675 వేల రూపాయలు. 07 : చేగిరెడ్డి చంద్రకళ S/O ఓబుల్ రెడ్డి, పెద్ద కందుకూరు గ్రామం, 1,05592 వేల రూపాయలు. 08 : యాలం గాలయ్య S/O బుడ్డయ్య, పెద్ద కందుకూరు గ్రామం, 63734 వేల రూపాయలు. 09 : గంగుల రామ లింగమ్మ W/O గంగయ్య, రంగాపురం గ్రామం, 27493 వేల రూపాయలు. 10 : సయ్యద్ ఖాసీంబీ S/O సయ్యద్ మహమ్మద్, రంగాపురం గ్రామం, 51783 వేల రూపాయలు. 11 : లక్లావత్ లక్ష్మా నాయక్ (Child) S/O లక్ష్మా నాయక్, పెద్ద కందుకూరు గ్రామం,(మార్కాపురం) 71833 వేల రూపాయలు. #IdhiManchiPrabhutvam #NarendraModi #NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #MuthumulaAshokReddy #TeluguDesamParty #NDAGovernment #BJPAndhraPradesh #NDAkutami #JanaSenaParty #ApCmrf #AndhraPradesh #GiddalurTelugudesamparty #ThankYouCMsir #ThankyouMlaMuthumulaAshokReddySir #జైతెలుగుదేశం #జైముత్తుముల #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - e [ 0 @9 =9 PARIY PANIY PARTY இபபீசிரஸ்ரீகபmிப 050 33sಮs3 0 ದಾರಿ 6   RV 13U e [ 0 @9 =9 PARIY PANIY PARTY இபபீசிரஸ்ரீகபmிப 050 33sಮs3 0 ದಾರಿ 6   RV 13U - ShareChat
#✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
✊నారా లోకేష్ - 'సీఎం  విద్యార్థినికి హెచ్పేవీ . సర్ిఫికెట్ అందిస్తున్న. వ్యాక్సినేషన్ో 2. 5 ಲಕ್ಷಲ &$6 గ్య బీమా ఆరో Sನಂತ್ತು   ప్రకటిస్తాం. తుది దశలో. త్వరలో గర్బాశయక్యాన్సర్ రాకుందా ఉచిత ನಾತ್ಷಿ 20 682 వంశధారకు తీసుకొస్తా పోలవరం 2 హయాంలో టీటీడీ పవిత్రతకు దెబ్బ జగన్ నేటికి లద్డూలోతేదాభక్తులే చెబుతున్నారు. నాటికి పర్యటనలో చంద్రబాబు విజయనగరంబిలా 4  'సీఎం  విద్యార్థినికి హెచ్పేవీ . సర్ిఫికెట్ అందిస్తున్న. వ్యాక్సినేషన్ో 2. 5 ಲಕ್ಷಲ &$6 గ్య బీమా ఆరో Sನಂತ್ತು   ప్రకటిస్తాం. తుది దశలో. త్వరలో గర్బాశయక్యాన్సర్ రాకుందా ఉచిత ನಾತ್ಷಿ 20 682 వంశధారకు తీసుకొస్తా పోలవరం 2 హయాంలో టీటీడీ పవిత్రతకు దెబ్బ జగన్ నేటికి లద్డూలోతేదాభక్తులే చెబుతున్నారు. నాటికి పర్యటనలో చంద్రబాబు విజయనగరంబిలా 4 - ShareChat
#ప్రకాశంజిల్లా_వాసికి_కేంద్ర_ప్రభుత్వ_పురస్కారం పోలీస్ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక అతి ఉత్కృష్ట సేవా పథకం జిల్లావాసికి లభించింది. జిల్లాలోని సోమశిల కు చెందిన #వేలమూరిశ్రీరామ్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫర్ ది ఔట్ స్టాండింగ్ ఇన్ ఇంటలిజెన్స్ ఇన్ 2025 పురస్కారం సాధించారు. #ప్రకాశంజిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్ఐఓ.. జోనల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీరామ్ పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్ గా పని చేసిన కృష్ణమూర్తి - వరలక్ష్మి గార్ల కుమారుడు. కలువాయి.. సోమశిల.. నెల్లూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన కానిస్టేబుల్ గా ప్రస్థానం మొదలుపెట్టారు. గ్రేహౌండ్స్ లో ప్రతిభ చూపి సివిల్ ఎస్సైగా ఎంపికైన శ్రీరామ్ ప్రకాశం జిల్లాలోని దోర్నాల, గిద్దలూరు,మార్టూరు,కందుకూరు,చీరాల రూరల్,చీమకుర్తి తదితర ప్రాంతాలలో పనిచేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన ఆయన పొదిలి,దర్శి,కందుకూరు తదితర ప్రాంతాలతో పాటు అదే జిల్లాలో విజిలెన్స్.. ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేశారు. రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించిన పలు కేసులను పరిష్కరించిన శ్రీరామ్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపిక కావడంపై సర్వత్రా వ్యక్తమవుతోంది. #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - [Ov COURACE IhTEC CE INSPECTO PO 777  N3 [Ov COURACE IhTEC CE INSPECTO PO 777  N3 - ShareChat
#ఫెర్వాల్_పార్టీ_లో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలో 9 వ వార్డు నందు ప్రభుత్వ బాలికల BC హాస్టల్ నందు ఫేర్వెల్ పార్టీ వేడుకకు ముఖ్య అతిథిగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. పాఠశాలలు కేవలం విద్య బోధించే స్థలాలు మాత్రమే కాకుండా, భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే పుణ్యక్షేత్రాలంటూ పేర్కొన్నారు. హాస్టల్ యాజమాన్యం విద్యా , వసతి ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది అన్నారు. అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Lokesh Nara గారు మన నియోజకవర్గం లోని #రాచర్ల మండలం, #యడవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించుకోవడానికి ST గురుకులం కోసం 16 కోట్ల రూపాయలు మంజూరు చేశారు త్వరలో పనులు కూడా మొదలెడుతారు, అలాగే నియోజకవర్గం లో SC - ST హాస్టల్ కోసం 18 లక్షలు , BC హాస్టల్ కు 23 లక్షలు మంజూరు చేశారు అని తెలిపారు , తల్లిదండ్రులు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.10 తరగతి పరీక్షలు రాసేవారికి అల్ ది బెస్ట్ విషెస్ (ALL THE BEST) తెలియజేశారు... ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , మున్సిపల్ కమిషనర్ GV రమణ బాబు , రాచర్ల మాజీ ZPTC కుప్పా రంగసాయి, మీజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ షెహన్షా వలి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య,MEO -2 నాగభూషణం రెడ్డి,7 వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్, మొదిగిరి కృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్
📰ప్లాష్ అప్‌డేట్స్ - ARCOVTBGCIRISHOSTELSGIDDAQURU | ಞ/] ARCOVTBGCIRISHOSTELSGIDDAQURU | ಞ/] - ShareChat
#పదవీ_విరమణ_మహోత్సవంలో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు మండలం #కంచుపల్లె_రాజ్‌పేట గ్రామానికి చెందిన కాకర్ల పాండు గారు భారత సైన్యంలో సుబేదార్, మేజర్, కెప్టెన్ హోదాల్లో 33 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించి పదవీ విరమణ చేసి స్వగ్రామానికి విచ్చేసినా, సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికి, సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు కెప్టెన్ కాకర్ల పాండు గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ సేవలో విశిష్ట సేవలందించిన ఆయనపై గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. సైన్యంలో పనిచేయడం అత్యంత గౌరవప్రదమైన విషయమని, యువత దేశభక్తితో దేశానికి సేవా చేసేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొని పదవీ విరమణ చేసిన సైనిక అధికారి కాకర్ల పాండు గారికి అభినందనలు తెలిపారు. #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - 8   33 8   33 - ShareChat
#సబ్సిడీ_గోధుమపిండి_పంపిణీ_పథకాన్ని_ప్రారంభించిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ 7 వ వార్డులో ప్రభుత్వ రేషన్ దుకాణం షాపు నెం : 40 నందు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ Nara Chandrababu Naidu గారు పేద ప్రజలకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం 18 రేషన్ దుకాణల నందు ఒక కార్డు కి 1 kg - 20/- రూపాయలకు మాత్రమే అందిస్తున్నది. ఈసందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొని కార్డు దారులకు గోధుమపిండి ప్యాకెట్ అందించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం తెల్ల రేషన్ కార్డు దారులకు కలిపి మొత్తం 8000 వేల కేజీలు గోధుమ పిండి ప్యాకేట్లు అందిస్తున్నది. కావున పట్టణ ప్రజలు ఈ పథకాన్ని తప్పక వినియోగించుకోవాలి అని తెలిపారు ప్రభుత్వం పేద వాళ్ళకు అందించే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకొని కూటమి ప్రభుత్వం మీకు అన్నీ విధాలుగా సహకారం అందిస్తుంది అని తెలిపారు... కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , MRO ఆంజనేయ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముచ్చగుంట్ల రామ సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు షెహన్షా వలి, 7 వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్ , జయలక్ష్మి , 11 వ వార్డు లొక్కు రమేష్ , వార్డు నాయకులు తదితరులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు... #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #మనగిద్దలూరుమనముత్తుముల #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
01:44