ShareChat
click to see wallet page

అమరావతిలో న్యాయనగరి రూపుదిద్దుకుంటోంది. 24 ఎకరాలలో 36 బంగ్లాలను రూ. 69 కోట్లతో పూర్తి చేశారు. విశాలమైన గదులు,  అత్యాధునిక సౌకర్యాలు, గాలి-వెలుతురు, పచ్చదనంతో ప్రకృతిలో ఉన్నట్టు అనుభూతి కలిగించేలా నిర్మించారు. #Amaravati  #ChandrababuNaidu  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

486 ने देखा