2019-24 మధ్య హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం దాడి చేసింది. 2,032 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. విగ్రహాలను అపవిత్రం చేశారు. ఇదేంటని అడిగితే పిచ్చివాళ్ల చేష్టలు, వీధికుక్కలు అంటూ దాటవేత ధోరణి సమాధానాలు ఇచ్చారు. 59 విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఇలాంటి ఏ ఘటనపైనా కేసులు నమోదు చేయకుండా వైసీపీ ప్రభుత్వం సమర్థించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. 2020 సెప్టెంబరులో అంతర్వేదీ రథం దగ్ధం అయ్యింది. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహంపై దాడులపై ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టారు. మా ప్రభుత్వంలో దేవాలయాలు, హిందువుల మనోభావాలతో ఆడుకుంటే ఎవ్వరినీ వదిలిపెట్టం.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#APAssembly
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్