ShareChat
click to see wallet page

#సబ్సిడీ_గోధుమపిండి_పంపిణీ_పథకాన్ని_ప్రారంభించిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ 7 వ వార్డులో ప్రభుత్వ రేషన్ దుకాణం షాపు నెం : 40 నందు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ Nara Chandrababu Naidu గారు పేద ప్రజలకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం 18 రేషన్ దుకాణల నందు ఒక కార్డు కి 1 kg - 20/- రూపాయలకు మాత్రమే అందిస్తున్నది. ఈసందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొని కార్డు దారులకు గోధుమపిండి ప్యాకెట్ అందించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం తెల్ల రేషన్ కార్డు దారులకు కలిపి మొత్తం 8000 వేల కేజీలు గోధుమ పిండి ప్యాకేట్లు అందిస్తున్నది. కావున పట్టణ ప్రజలు ఈ పథకాన్ని తప్పక వినియోగించుకోవాలి అని తెలిపారు ప్రభుత్వం పేద వాళ్ళకు అందించే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకొని కూటమి ప్రభుత్వం మీకు అన్నీ విధాలుగా సహకారం అందిస్తుంది అని తెలిపారు... కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , MRO ఆంజనేయ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముచ్చగుంట్ల రామ సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు షెహన్షా వలి, 7 వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్ , జయలక్ష్మి , 11 వ వార్డు లొక్కు రమేష్ , వార్డు నాయకులు తదితరులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు... #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #మనగిద్దలూరుమనముత్తుముల #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు

561 ने देखा