కుప్పం ప్రజా వేదిక ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. టెక్నాలజీ వినియోగంతో వాతావరణం అంచనాలు, రియల్ టైమ్ డేటా ఎనలిటిక్స్ వంటి అంశాలను పరిశీలించిన సీఎం.
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్