#మార్కాపురంజిల్లా: #దోర్నాల మండలం లోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ క్యానల్ పనుల శంకుస్థాపన అనంతరం మార్కాపురం పట్టణంలోని #తర్లుపాడు రోడ్ లోని ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారు... ఈ కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొనడం జరిగినది...
#GiddalurTelugudesamparty
#GiddalurMLA
#MuthumulaAshokReddy
#NaraChandrababuNaidu
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు