#వివేకానంద_కాలనీలో_తాగునీటి_సమస్య
#ఎమ్మెల్యే_అశోక్_రెడ్డి_గారికి_కాలనీవాసుల_ఫిర్యాదు
24 గంటల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణ శివారులోని వివేకానంద కాలనీలో గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యతో నీటి కోసం కాలనీ వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్ళి నీరు తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని,దీనితో కాలనీవాసులు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు గిద్దలూరు మండల (MPDO) కార్యాలయంకు వచ్చారని తెలుసుకొని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్లి తాగునీటి సమస్య గురించి వివరించారు. దీంతో ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు తక్షణమే స్పందించి మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ లో సమస్యను తెలియచేసి, 24 గంటల్లో వివేకానంద కాలనీలో నీటి సమస్యను పరిష్కరించి తిరిగి తనకు ఫోన్ చేసి విషయం చెప్పాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ఇన్ని రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
#IdhiManchiPrabhutvam
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#MuthumulaAshokReddy
#ThankyouMlaMuthumulaAshokReddySir
#మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు