ShareChat
click to see wallet page

అమరావతి కోసం తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని రాయపూడికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ గారు ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నాకు ఫిర్యాదు చేశారు. వైయస్‌‌ఆర్‌‌సీపీ తోడుగా ఉంటుందని.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🏛️రాజకీయాలు #🗞పాలిటిక్స్ టుడే #📰ఈరోజు అప్‌డేట్స్

602 ने देखा
2 दिन पहले