ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు కోసం రూ.1200 కోట్లు విడుదల చేసిన సందర్భంగా విద్యామంత్రి నారా లోకేష్ గారికి విద్యార్థి లోకం కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అంటూ విద్యార్థులు ర్యాలీలు నిర్వహిస్తూ... పాలాభిషేకాలు చేస్తున్నారు.
#FeeReimbursement
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్