ShareChat
click to see wallet page

వైసీపీ సభ్యులు ప్రశ్న అడిగినప్పుడు, ఆ ప్రశ్నకు సమాధానం ఏమి చెప్పాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తుంది. వాళ్లు వినాలనుకున్నది చెప్పడానికి మేము ఇక్కడ లేము. నిజాలను వినే ఓపిక వారికి లేదా? ప్రశ్న వేస్తే సరిపోతుందా? సభ సాక్షిగా రాయలసీమకు జగన్ ఏమీ చేయలేదని వైసీపీ సభ్యులే నిరూపించారు. #APAssembly #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

528 వీక్షించారు