మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి, దివంగత వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన కుమారులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్ రెడ్డిలను పరామర్శించి సానుభూతి తెలిపారు.
#CMRevanthReddy #Redyalavillage #Mahabubabad #VennamRaghavendraReddy #VennamSrikanthReddy #VennamVijayReddy #ఫిబ్రవరి 22nd అప్డేట్స్