మాట ఇచ్చాడు.. మాట నిలబెట్టుకున్నాడు.. అండగా నిలిచాడు..
ఇచ్చిన మాట నిలబెట్టుకుని, విద్యార్థుల ఆశయాలకు అండగా నిలిచి, రూ.1,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్.
విద్యార్థుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మంత్రి నారా లోకేష్కు గన్నవరం నియోజకవర్గంలో తెలుగు యువత, TNSF, iTDP ఆధ్వర్యంలో విద్యార్థులే ముందుండి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
#FeeReimbursement
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్