డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లో ఏపీని చేరుస్తున్నట్టు కేంద్ర బడ్జెట్ లో చెప్పారు.
ఐఎస్ఎం 2.0 ద్వారా సెమీ కండక్టర్ కు రూ.40 వేల కోట్లు పెట్టారు. టెక్స్ టైల్ సెక్టార్ కు కూడా ఊతమిచ్చారు. మన రాష్ట్రానికి ఈ అంశం చాలా ఉపకరిస్తుంది..
#UnionBudget2026
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్