చంద్రబాబు హయాంలో జులై, 2024న టీటీడీ వాళ్లు 4 నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేస్తే, దొడ్డిదారిన మళ్లీ అవే ట్యాంకర్లు టీటీడీలోకి ప్రవేశించాయి. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడినట్లు సీబీఐ చార్జిషీట్లో పేర్కొంది. ఇప్పుడు చెప్పండి పాపం చేసింది ఎవరు? #🟢వై.యస్.జగన్ #🏛️రాజకీయాలు #🔵వైయస్ఆర్సీపీ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్