ShareChat
click to see wallet page

పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నదే తెలుగుదేశం పార్టీ సంకల్పం. 2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. 2014–19లో 8.19 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టి పేదలకు అప్పగించాం. గత ఏడాది 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయించాం. ఇప్పుడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయించాం. #HousingFestivalinAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు

445 వీక్షించారు
1 రోజుల క్రితం