#అసెంబ్లీ గత వైసిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హేతబద్ధత లేకుండా జిల్లాల విభజన చేసి మార్కాపురం జిల్లా ప్రకటించకుండా ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా వదిలేస్తే , ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెనకబడినటువంటి పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి మార్కాపురం కేంద్రంగా #మార్కాపురంజిల్లా ను చేసినా ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఈసందర్బంగా ముఖ్యమంత్రివర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారికి నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
#APAssembly
#APLegislativeCouncil
#AssemblySession
#AndhraPradesh
#GiddalurMla
#Muthumulaashokreddy #GiddalurTelugudesamparty
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు