ShareChat
click to see wallet page

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సామాజిక భద్రత పింఛన్లను పెంచాం. దేశంలోనే అత్యధికంగా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. - మంత్రి అచ్చెన్నాయుడు #APAssembly #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

550 ने देखा