రైతన్నలకు గత ప్రభుత్వం కేంద్ర సాయంతో కలిపి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చింది.కేంద్రం ఇచ్చిన రూ.6000 తోపాటు రాష్ట్రం ఇచ్చిన రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 రైతన్నలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం#AnnadathaSukhibhava3 #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్