మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన డబ్బును దొంగలించారని సెల్ టవర్ ఎక్కి యువకుడు నిరసన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో ఘటన, ఎన్నికల్లో వచ్చిన డబ్బుతో సెల్ ఫోన్ కొందామనుకున్న అశోక్ అనే యువకుడు. ఇంట్లో పెట్టిన డబ్బు ఎవరో కొట్టేయడంతో సెల్ టవర్ ఎక్కి ఆందోళన. #munsipalelection #Telangana #BIGTVLiveTelugu #🆕షేర్చాట్ అప్డేట్స్