ShareChat
click to see wallet page

చివరి కోరిక తీరకుండానే రింకూ తండ్రి మృతి టీమ్ ఇండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్తో పోరాడుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొడుకు కోట్లు సంపాదిస్తున్నా, స్టార్ క్రికెటర్ అయినా.. ఆయన మాత్రం గ్యాస్ సిలిండర్లు మోస్తూ కష్టపడ్డారు. కొడుకు గొప్ప స్థాయికి చేరడం చూసిన ఆయన సుఖపడాల్సిన సమయంలో విధి బలితీసుకుంది. కొన్ని రోజుల్లో రింకూ వివాహం జరగనుండగా.. అది చూడకుండానే తుదిశ్వాస విడవడం బాధాకరం. #😢విషాదం..ప్రముఖ భారత క్రికెటర్ తండ్రి మృతి

378 ने देखा