రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిన్నాం
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉన్నందుకే రాష్ట్రంపై పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది. అదే నమ్మకంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలని, బలమైన ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటుచేయాలని కేంద్రం కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది.
#APAssembly
#NaraLokesh
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱