ShareChat
click to see wallet page

తన వైస్సార్సీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో న్యాయం,ధర్మం అనేవి తమ రెండు కళ్లుగా భావిస్తూ, ప్రజలు ఈ సమాజంలో దౌర్జన్యకారుల,గుండాల నుంచి ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే మీ వెనుక మేమున్నాము అని ప్రతి సందర్భంలో ప్రజల వెంట వుంటూ వారికి న్యాయస్థానం లో న్యాయం జరిగేంతవరకు అవిశ్రాంత పోరు సల్పే న్యాయకోవిధులను దృష్టిలో ఉంచుకొని వారి శ్రేయస్సే తమ ప్రభుత్వ లక్ష్యంగా వారికి సహాయ సహకారాలు అందించేందుకు కంకణం కట్టుకొని మరీ వారి కోసం 1000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేశారు మన జనం మెచ్చిన నేత మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముజ్యమంత్రివర్యులు వై యస్ జగనన్న గారు.ఈ స్ఫూర్తిదాయక నిర్ణయం న్యాయం,ధర్మం అంటే చెవి కోసుకునే ప్రతి ఒక్కరిని సంతోషపరిచే విషయమే. ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదు. జయ జయహో ప్రజాశ్రేయస్సు కోసం నిత్యం పరితపించే మన మాజీ ఏపీ సీఎం వైయస్ జగనన్న గారు ! - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr

550 వీక్షించారు