తిరుమల తిరుపతి వెళ్లే ప్రతి భక్తుడు కళ్ళకు అద్దుకుని స్వీకరించే పవిత్ర ప్రసాదమైన లడ్డూలను తన ఐదేళ్ల పాలనలో నెయ్యి బదులు కెమికల్స్ వాడి కల్తీ చేయించాడు జగన్ రెడ్డి. ఇది భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన మహా పాపం. 60 లక్షల లీటర్ల రసాయనాలతో తయారుచేసిన 20 కోట్ల లడ్డూలు ప్రజల ఆరోగ్యాన్ని హరించాయి.
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్