రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని అధికారులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ ఉగాదికి 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తున్నాం. #AnnadathaSukhibhava#FarmersFriendlyGovt#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్