గత అనేక సంవత్సరాలుగా త్రాగునీటి సమస్యతో అలమటించిన,కటకట లాడిన బేతంచెర్ల నగరవాసులకు ఎట్టకేలకు మన రాష్ట్ర మాజీ ఆర్థికశాఖ
మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు పట్టువదలని విక్రమార్కుడిలా,అంచెలంచెల అంకుటిత దీక్ష,చిత్తశుద్ధితో బేతంచెర్ల నగర ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అత్యంత పరిశుభ్రమైన నీటిని తెప్పించి బేతంచెర్ల నగర వాసులకు నీటి కరువు కొరలనుంచి తక్షణ ఉపశమనం కలిగించి విశ్వసనీయతకు,మాటమీద నిలబడే మడమ తిప్పని వ్యక్తిత్వానికి మారుపేరుగా,ఓ పర్యాయపదంగా నిలవడం ఎంతైనా హర్షణీయం! జై జై జగన్! జై జై బుగ్గన! ✍️✍️✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr