సమాజంలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది కానీ క్రైమ్ రేటు తగ్గలేదు దానికి కారణం దేవుని పట్ల భక్తులకు భయం లేకపోవడమే భక్తిలో యదార్ధత లేకపోవడమే అని అనుకోవాలి రోజురోజుకీ వ్యవస్థ మానవ హృదయం పాడవడం వలన చెడిపోతుంది అదే మానవ హృదయం సత్యంతో నింపబడితే క్రైమ్ రేటు కచ్చితంగా తగ్గుతుంది #📀యేసయ్య కీర్తనలు🎙 #jesu #jesu words #@jesu #jesu