ShareChat
click to see wallet page

మైనార్టీలకు నిండు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం 2025-26లో మైనార్టీ సంక్షేమానికి రూ.3,766 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా 2026-27 బడ్జెట్లో రూ.6,090 కోట్లు కేటాయించింది. వక్ఫ్ బోర్డును పునరుద్ధరించింది. ఇమామ్ లకు రూ.10,000లు, మౌజంలకు రూ.5,000లు గౌరవ వేతనంగా  ఇస్తోంది. #SwarnaAndhraBudget2026 #IdhiManchiPrabhutvam #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్

587 వీక్షించారు