ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థలో కీలక ఘట్టాలకు అమరావతి వేదికగా నిలిచింది.. ప్రజా రాజధానికి నూతన శోభను తీసుకువచ్చేలా పలు నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు, ఏపీ సీఎం చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు.#Amaravati #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్