ShareChat
click to see wallet page

ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థలో కీలక ఘట్టాలకు అమరావతి వేదికగా నిలిచింది.. ప్రజా రాజధానికి నూతన శోభను తీసుకువచ్చేలా పలు నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు, ఏపీ సీఎం చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు.#Amaravati #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

518 ने देखा