1996 లో తొలిసారి ముఖ్యమంత్రి కాగానే "పరుగెట్టే నీటిని నిలబెట్టాలి. నిలబెట్టిన నీటిని భూగర్భ జలంగా మార్చాలి" అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రంలో నీటి వనరులను అభివృద్ధి చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్