చర్చికి చాలా మంది కేవలం శరీర స్వస్థతల కొరకు వెళ్తుంటారు.. నీ తలనొప్పి కాలునొప్పి జ్వరం తగ్గించడానికి క్రీస్తు ఈ లోకానికి పరలోకం నుండి వచ్చి శిలువ మరణం పొందేంత అవసరం లేదు...చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆత్మీయ స్వస్థత కొరకు మాత్రమే వెళ్ళాలి..శరీరానికి వచ్చిన రోగం దేవుడు ఎలాగో తగ్గిస్తారు...ఆత్మీయ స్వస్థత దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది నీ మనవి త్వరగా దేవుడు ఆలకించి నీకు త్వరగా జవాబును అనుగ్రహిస్తారు...God bless you.. #vijayprasadreddy #jesussaves #church #telugu #📀యేసయ్య కీర్తనలు🎙 #jesu #jesu #@jesu #jesu