తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మందికి రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం.
యూడైస్లో నమోదైన వారిలో, వైసీపీ హయాంలో 52 శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మందికి అందజేశాం.
#APLegislativeCouncil
#TallikiVandanam
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్