ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌ.శ్రీ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్