విధ్వంసకారుడు జగన్ దెబ్బకు 5 ఏళ్లు బలైన పేదోడి ఇళ్లు…
ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అనేది టీడీపీ మూల సిద్ధాంతం. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సదుపాయాలతో టిడ్కో ఇళ్లను నాడు చంద్రబాబు గారు నిర్మించారు. మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది… రాష్ట్రానికి దరిద్రం చుట్టుకుంది.
చంద్రబాబు గారి మీద కక్షతో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను ఇవ్వకుండా జగన్ రెడ్డి పాడుబెట్టాడు. కళ్ల ముందే పేదల ఇళ్లను నాశనం చేశాడు. ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మౌలిక సదుపాయాలు చేకూర్చింది. ఈ 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించి, సొంతింటి కలను నిజం చేసింది.
#HousingFestivalinAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్