70 ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్న అగ్రహారం రైల్వే గేట్ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అండర్ పాస్ పనులను వేగవంతం చేసింది. ఏప్రిల్ నెల నాటికి ఈ మార్గం అందుబాటులోకి రానుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#🆕Current అప్డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్