ShareChat
click to see wallet page

జగన్ రెడ్డి ముఠా జే-బ్రాండ్స్‌తో దోచుకున్నది నిజమేనని, ఇందులో మనీ లాండరింగ్ కూడా ఉందని గుర్తించిన ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపి, జగన్ రెడ్డి అనుచరుల ఆస్తులను జప్తు చేసింది. ఆ జే-బ్రాండ్స్ తాగి 30 వేల మంది చనిపోయారని, 5 లక్షల మంది ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతూ దోచుకున్నాడు @ysjagan. #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

709 వీక్షించారు
10 గంటల క్రితం