పబ్లిసిటీ పిచ్చితో జగన్ పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మలు,వైసీపీ రంగులు వేసుకున్నాడు..అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గౌరవాన్ని కాపాడుతూ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశాం.
#APLegislativeCouncil
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢