ఉడిపి పేజావర మఠం విశ్వేశ్వర తీర్థ స్వామీజీ డిమాండ్ మేరకు, నాడు రాజశేఖర రెడ్డి చేసిన హిందూ మత వ్యతిరేక చర్యలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
* తిరుమలతో పాటు తిరుమల విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతోందని, దుకాణాలు మరియు ఉద్యోగాల్లో అన్యమతస్తులు ఉన్నారని ఆ కమిటీ వెల్లడించింది.
* తిరుమలలో మద్యం, మాంసం విక్రయాలు జరుగుతున్నాయని కూడా కమిటీ తేల్చింది.
* స్పెసిఫైడ్ అథారిటీ అధ్యక్షుడిగా ఉన్న క్రైస్తవ మతస్తుడు రోశయ్యను తప్పించాలని కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది.
* “ఏడు కొండలు కాదు, రెండు కొండలు” అనే జీవోను వెనక్కి తీసుకోవాలని సూచించింది.
* బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని కూడా తేల్చింది.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#APAssembly
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు