ShareChat
click to see wallet page

ఉడిపి పేజావర మఠం విశ్వేశ్వర తీర్థ స్వామీజీ డిమాండ్ మేరకు, నాడు రాజశేఖర రెడ్డి చేసిన హిందూ మత వ్యతిరేక చర్యలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. * తిరుమలతో పాటు తిరుమల విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతోందని, దుకాణాలు మరియు ఉద్యోగాల్లో అన్యమతస్తులు ఉన్నారని ఆ కమిటీ వెల్లడించింది. * తిరుమలలో మద్యం, మాంసం విక్రయాలు జరుగుతున్నాయని కూడా కమిటీ తేల్చింది. * స్పెసిఫైడ్ అథారిటీ అధ్యక్షుడిగా ఉన్న క్రైస్తవ మతస్తుడు రోశయ్యను తప్పించాలని కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. * “ఏడు కొండలు కాదు, రెండు కొండలు” అనే జీవోను వెనక్కి తీసుకోవాలని సూచించింది. * బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని కూడా తేల్చింది. #YCPinsultsLordBalaji #AntiHinduJagan #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #PsychoFekuJagan #ChandrababuNaidu #APAssembly #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు

597 ने देखा