ShareChat
click to see wallet page

#అసెంబ్లీ : ఆర్థిక విధ్వంసం నుండి ఆర్థిక వికాసం వైపు, వైసీపీ ప్రభుత్వం చేసినా అరాచక పాలనా వలన మనకు కలిగిన నష్టాల నుండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు వైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నటువంటి 2026-27 బడ్జెట్ ను రూపకల్పన చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారికి, అలాగే మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అటువంటి ఆర్థికశాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు... #APAssembly #APLegislativeCouncil #AndhraPradesh #GiddalurMla #Muthumulaashokreddy #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు

374 వీక్షించారు